25 మార్చి, 2024 · తాజాగా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 7 కారు ధరకు సంబంధించి వివరాలను కంపెనీ సీఈఓ లీ జున్ రివీల్ చేశారు. ... టెస్లా కార్లు, పోర్షే ఈవీల కన్నా మెరుగైన వేగాన్ని అందించగల టెక్నాలజీని కలిగి ఉందని సీఈఓ లీ తెలిపారు.
25 మార్చి, 2024 · ... కంపెనీ సీఈఓ లీ జున్(CEO Lei Jun) తెలిపారు. ఇది చాలా అందంగా కనిపించడంతోపాటు డ్రైవింగ్ చేయడానికి సులభంగా, స్మార్ట్గా ఉంటుందని ఆయన తెలిపారు. ఇది టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ యాక్సిలరేషన్ ఇస్తుందని లీ చెప్పారు.
28 డిసెం, 2023 · బీజింగ్: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ (Xiaomi) గురువారం తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ 'లీ జున్' దీన్ని పరిచయం చేశారు.
షియోమి చైనాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ. చైనా యాపిల్ గా పేరుగాంచిన ఈ సంస్థ చౌక ధరలలో అధునాతన చరవాణి లను తయారు చేస్తూ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. బీజింగ్ షియోమి టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్